11, అక్టోబర్ 2010, సోమవారం

పల్లవి :వెంకయ్య స్వామీ మా వెంకయ్య స్వామీ
మా భాధలన్నీ తీర్చవయ్య వెంకయ్య స్వామీ
అసలు గురువంటే నేవేలె వెంకయ్య స్వామీ
చరణం :నాగుల వెల్లటురులో పుట్టావంట
గొలగమూడి మందిరాన వేలిసావంట
అవనిలో వెలసిన అవధూత వంట
సాక్షాత్తు నారాయణుడువి నీవేనంట ||వెంకయ్య స్వామీ ||
చరణం :నీ మందిరాన కాలు మూపితే చాలునంట
సర్వ పాపాలు పటాపంచలై పోవునంట
ఒక్క సారి దర్శించిన చాలునంట
వారి భారమంతా నీవే మోసేవంట ||వెంకయ్య స్వామీ ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

html enable